దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం

Spread the love

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవంలో కూకట్ పల్లి లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సర్వమత ప్రార్థనలు,పూజలు నిర్వహించారు

కూకట్ పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు,కే.పి.హెచ్.బి చర్చిలో ప్రార్థనలు,బాలానగర్ గురుద్వార్ లో పూజలు, బొయన్ పల్లి మజీద్ లో నమాజ్ నిర్వహించారు

దేశంలో అన్ని మతాలను సమానంగా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే – ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్ పల్లిలో తమ సొంత నిధులతో దేవాలయాలు, మజీద్ లు, చర్చలను అభివృధి చేశాం – ఎమ్మెల్యే కృష్ణారావు

Related Posts

You cannot copy content of this page