లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు

Spread the love

హైదరాబాదులోని లక్ష్మారెడ్డి పాలెం లో తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లు పాల్గొన్నారు

.

ఈ ఆత్మీయ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా, మల్లారెడ్డి, సలీం, లింగస్వామి గౌడ్, రాంరెడ్డి, బాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, లింగన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page