సాక్షిత : బోయిన్పల్లి లోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 1 కోటి 16 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క సంక్షేమం అభివృద్ధితోపాటు ప్రజలకు కావలసిన మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతినిత్యం పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వ నగరంగా మార్చారని నేడు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు హైదరాబాద్ మహానగరానికి విచ్చేసి మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి ప్రధాన కారణమని అన్నారు… తిరిగి ముచ్చటగా మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో మరింత ముందుకు వెళుతుంది అనడంలో సందేహం లేదని అన్నారు…
1 కోటి 16 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…