మూలనత్తంలో డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన మంత్రి ఆర్.కె.రోజా

Spread the love

Minister RK Roja performed the ground pooja for the drainage works in Mulantham

మూలనత్తంలో డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన మంత్రి ఆర్.కె.రోజా


సాక్షిత : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా నగరి మండలం తెరణి పంచాయతి మూలానత్తం గ్రామంలో 20లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు భూమి పూజ నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో నగరి ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర డైరెక్టర్లు , కమిటీ చైర్మన్లు, సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మండల అధికారులు, పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page