“కాయ్ రాజా కాయ్…ఎవరు ఎక్కువ ఉషమ్మను తిడితే….వారికే టీడీపీ లో టికెట్…

Spread the love

“Kai Raja Kai…Whoever eats more Ushamma….they have ticket in TDP…

కాయ్ రాజా కాయ్…ఎవరు ఎక్కువ ఉషమ్మను తిడితే….వారికే టీడీపీ లో టికెట్…

సాక్షిత : ఇదే టీడీపీ ఆధినేత ఆదేశం …అందుకే కళ్యాణదుర్గంలో ఇరువర్గాల ఆరాటం…”

ఎటువంటి సాక్ష్యం లేకుండా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కోర్టుకు ఈడుస్తా…

మీడియా అంటే..నిజాయితీ…
కానీ …కొందరూ నాపై బురదజల్లి ఆ వచ్చే డబ్బుతో వాళ్ల ఇంట్లో పండుగ చేస్కొంటాం అంటే…ఐయామ్‌ హ్యాపీ…ఇలాంటి కథనాలు ఎన్ని అయినా ….వ్రాయండి

ఈనాడు పేపరులో రాసిన అదే భూమి కోసం రైతులకు టీడీపీ ఉన్నం ఉదయ భాస్కర్ చౌదరి పది లక్షలు అడ్వాన్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నావ్ కదా…మరీ‌ మీ ఉన్నం ఫ్యామిలీ వాటా ఎంత మారుతి చౌదరి ….?*
సిగ్గుశరం లేదా నీకూ…
నాపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఏంటి…?

*అగ్రిమెంట్ ఆధారాలతో సహా బయటపెట్టిన మంత్రి ఉషాశ్రీచరణ్ *

అధికారులే భూమికి రేటు ఫిక్స్ చేయలేదు మరీ మీరు 35 లక్ష్యలు అని ఎలా రేటు ఫిక్స్ చేసి రాసారు…

గత టీడీపీ ప్రభుత్వంలో చర్చ్ ను పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టుకున్నది ఎవరో …
చుక్కలు భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎవరో….
R&B రోడ్డును సైతం నిర్లక్ష్యం‌ చేసి బంకును పెట్టుకున్నది ఎవరో…ప్రజలందరికీ తెలుసు..

ఒకరికి ఇనాడు మరొకరికి ఆంధ్రజ్యోతి…. మీకేం కర్మ బాబూ…
ఇక నుండి మీ టీడీపీ ఆటలు సాగవు

కళ్యాణదుర్గం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్త్రీ శిశు‌ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేడు ఈనాడు పత్రికలో తనపై వచ్చిన ఒక‌ అసత్యపు వార్తను ఖండిస్తూ టీడీపీలో టికెట్ కోసం ఇరు వర్గ టీడీపీ నాయకులు ఇలా తప్పుడు వార్తలను రాయిస్తున్నారని ఇవన్నీ అసత్యపు ప్రచారాలే అంటూ ఆధారాలతో పాటూ మీడియా ముందు తెలియజేసిన మంత్రి ఉషాశ్రీచరణ్

Related Posts

You cannot copy content of this page