SAKSHITHA NEWS

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగూడ డివిజన్ ఏకే భవన్ వద్ద 24 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు కార్పొరేటర్ శ్రీమతి కన్నా ఉమా రమేష్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసి, నాణ్యతా లోపాలు లేకుండా గడువులోపట పనులను పూర్తి కేహసీ, ప్రజలకు అందుబాటులోక తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బస్తివాసులు, సీనియర్ నాయకులు శ్రీ ఓం ప్రకాష్ శిరీష యాదవ్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ భీష్మ మరియు టిఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS