బాధితుల కుటుంబాలకు పరామర్శించి,8000/- రూపాయలు ఆర్థిక సహాయం

Spread the love

8000/- financial assistance to the families of the victims

బాధితుల కుటుంబాలకు పరామర్శించి,8000/- రూపాయలు ఆర్థిక సహాయం అందిచిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్డండ మండలం పెద్ద పూర్ గ్రామానికి చెందిన తక్కళ్లపెల్లి కాషాన్న, నేరేటి నర్సింహా అనారోగ్యం తో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాలకు పరామర్శించి,4000/- చొప్పున రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ గోరటి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, రూపం వెంకట్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,రాజశేఖర్, వెంకటయ్య, మహేష్, సుమన్ నాయక్, రాములు, బన్నే శేఖర్, ఆదివాసీ,,వెంకట్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page