వరద బాధితుల సహాయార్ధం బియ్యం,నిత్యావసరాల వస్తువులు,బట్టలు,దుప్పట్లు సామాగ్రి సేకరణ

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో 9వ డివిజన్ కార్పొరేటర్ రజిత రవికాంత్ తరుపున, స్థానిక డివిజన్ ఆయా కాలనీ,అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వారి సహకారంతో భారీ వర్షాల కారణంగా ఇటీవలే ములుగు జిల్లాలో పలు…

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను కేసిఆర్ దృష్టికి తీసుకెత్తాము

సిపిఐ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరగడానికి కృషి చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి…

అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించిన SMR&SONS SOCIETY అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా

నిన్న యర్రగొండపాలెం నుండి పుల్లలచెరువు వెల్లు రోడ్డు లో గల బలపాల ఫ్యాక్టరీ పక్కన ఉన్న కాలనీలో ఒక ఇల్లు గ్యాస్ లీక్ కావటంతో మంటలు ఎగసి ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది..! ఈ విషయం తెలిసిన SMR& SONS SOCIETY…

బాధితుల కుటుంబాలకు ,8000/- రూ/-ఆర్థిక సహాయం అందిచిన గోలి శ్రీనివాస్ రెడ్డి

Goli Srinivas Reddy who provided financial assistance of Rs.8000/- to the families of the victims. బాధితుల కుటుంబాలకు ,8000/- రూ/-ఆర్థిక సహాయం అందిచినరాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి . సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్…

బాధితుల కుటుంబాలకు పరామర్శించి,8000/- రూపాయలు ఆర్థిక సహాయం

8000/- financial assistance to the families of the victims బాధితుల కుటుంబాలకు పరామర్శించి,8000/- రూపాయలు ఆర్థిక సహాయం అందిచిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి వెల్డండ మండలం పెద్ద పూర్ గ్రామానికి చెందిన…

You cannot copy content of this page