బాధితుల కుటుంబాలకు ,8000/- రూ/-ఆర్థిక సహాయం అందిచిన గోలి శ్రీనివాస్ రెడ్డి

Spread the love

Goli Srinivas Reddy who provided financial assistance of Rs.8000/- to the families of the victims.

బాధితుల కుటుంబాలకు ,8000/- రూ/-ఆర్థిక సహాయం అందిచినరాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి .

సాక్షిత ప్రతినిధి.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంవెల్డండ మండలం పెద్ద పూర్ గ్రామానికి చెందిన తక్కళ్లపెల్లి కాషాన్న, నేరేటి నర్సింహా అనారోగ్యం తో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డివారి కుటుంబాలకు పరామర్శించి,4000/- చొప్పున రెండు కుటుంబాలకు ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ గోరటి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, రూపం వెంకట్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,రాజశేఖర్, వెంకటయ్య, మహేష్, సుమన్ నాయక్,శ్రీ రాములు, బన్నే శేఖర్, శ్రీ ఆదివాసీ,,వెంకట్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page