ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి

Spread the love

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీ.శే. నందమూరి తారక రామారావు 28 వ వర్థంతి సందర్భంగా మూసాపేట్ డివిజన్ మోతీనగర్ లో గల వారి విగ్రహానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
  ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సి.హెచ్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తిరుపతి, చక్రపాణి,రాజ్ కుమార్, మోహన్ రెడ్డి,ఉదయ్, సత్యనారాయణ, కండోదర్,వెంకటేశ్వర రావు, అబ్బులు ధర్మయ్య, ఇంద్ర కుమార్,శేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు.

1c4fa323 466f 48f5 97ec D502122b94c3

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page