తహసీల్దార్ కార్యాలయం దిగ్బందించిన వి ఆర్ ఏల

Spread the love

సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్:
తాండూర్ మండలం వి ఆర్ ఏ లు అగ్రహించారు, తహసీల్దార్ కార్యాలయమును ఒక్క సారిగా దిగ్బందన చేశారు, వి ఆర్ ఏ లు 78 రోజులు ధర్నలు చేసిన, తమ డిమాండ్ల కోసం ఇంత వరకు పరిస్కరించలేక పోవడం దారుణ మన్నారు, అందులో భాగంగానే,సోమవారం వి ఆర్ ఏ ల రాష్ట్ర సంగం పిలుపు మేరకు,తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని లోపలికి వెళ్లకుండా మెయిన్ ద్వారం ముసివేశారు అదికారులను ద్వారం ముందు కూర్చో బెట్టి,వారి ముందు నిరూసన వ్యక్తం చేశారు, వి ఆర్ ఏ లకు పే స్కెల్ అమలు చేయాలని, కెసిఆర్ ప్రకటించిన జీవోను కూడ అమలు చేయాలన్నారు, అర్హలైనవారందరికి ప్రమోషన్లు కలిపించాలని డిమాండు చేశారు, దాధాపు రెండు గంటలపాటు కార్యాలయం బంధు చేశారు, ఈ కార్యక్రమం లో తాండూర్ మండలంవి ఆర్ ఏ ల అధ్యక్షులు చంద్రప్ప, అధ్యక్షులు అంజిలప్ప,మున్యప్ప, యాదగిరి, గోవిందు,నవీన్, దశరథ,నర్సమ్మ, బాలమణి, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page