ప్రజలకు సౌకర్యవంతమైన వ్యవసాయ మార్కెట్ యార్డుకు కృషి: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 30 లక్షల నిధుల తో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page