ప్రజా సమస్యలపై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ దృష్టి సారించండి

Spread the love

Vaira MLA Ramulu Naik should focus on public issues

ప్రజా సమస్యలపై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ దృష్టి సారించండి


సాక్షిత : అంటూ వినత పత్రం అందజేసిన బి.ఎస్.పి పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మరియు కొత్తపల్లి నరసింహారావు

జూలూరుపాడు మండలం బోర్డర్ కొమ్ముగూడెం రాష్ట్రియా రహదారి నుండి మరియు వినోబా నగర్ బోర్డర్ వరకు రాష్ట్ర రహదారి గుంతల గుంతలు మాయమై ద్విచక్ర వాహనదారులు మరియు ఆటో కార్ల వాహనదారులు మరియు టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మరియు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి

కావున ఆర్ అండ్ బి అధికారులకు ఎంత మొరపెట్టుకున్న ఆ పనులను ఎందుకు మరమ్మతులు చేయట్లేదు ఎవరికి అర్థం కాని పరిస్థితి కనుక స్థానిక ఎమ్మెల్యే మీరు ఆ రోడ్డులకు మరమ్మతులు చేయించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు విన్నవించుకోవడం జరిగినది స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే ఈ రాష్ట్రీయ రోడ్లకు మరమ్మతులు చేయిస్తానని హామీ ఇవ్వటం జరిగినది

Related Posts

You cannot copy content of this page