జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టర్,…
పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్…
భూ సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టాలి:జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి IAS తహసిల్దారులతో కలెక్టర్ సమావేశం.. గద్వాల జిల్లాధరణి, రెవెన్యూ , ఇనాం భూములకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టి పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయాలనీ జిల్లా…
వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయి
పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.నెలవారీ…
సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు,…
విద్యా, వైద్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, కోట్లాది రూపాయలు వెచ్చించి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది.
విద్యా, వైద్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, కోట్లాది రూపాయలు వెచ్చించి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది. -జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ ……. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: విద్యా, వైద్యం పై రాష్ట్ర…
అక్రమ రవాణా కట్టడికి చెక్ పోస్ట్ ల ఏర్పాటుకమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన కార్యక్రమాలురోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక పర్యవేక్షణచోరి సొత్తు రికవరీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలుసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని అసాంఘిక,…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు.…
సాక్షిత : తిరుపతి నగరంలో ఆహార పరిశుభ్రతపై దృష్టి సారీంచాలని మునిసిపల్ హెల్త్ సిబ్బందిని ఉద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం తిరుపతి నగరపాలక సంస్థ కార్యలయంలో…
నకిలీ విత్తనాలు, ఎరువులతో ఎవరైనా రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు…బెస్ట్ పోలీస్ స్టేషన్ల పనితీరు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి.కానిస్టేబుల్ తుది పరీక్షలకు పకడ్బంది బందోబస్తు..నేరాల నియంత్రణకు ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్..సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలినేరసమీక్ష సమావేశం వెల్లడించిన…