కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ లోని 14 వార్డ్ ఉదయగిరి కాలనీ శ్రీ నగర్,,వాంటెక్, గ్రీన్ హిల్స్,,కాలనీలలో నెలకొన్న సమస్యలపై ఉదయం కాలనీ వాసులతో కలిసి పర్యటించిన మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్ అభివృద్ధిలో దూసుకుపోయినమని గొప్పలు చెప్పుకున్న BRS పార్టీ…
సాక్షిత తిరుపతి నగరం :కార్పొరేషన్ కి వచ్చే స్పందన సమస్యలను, అదేవిధంగా జగనన్న స్పందన కార్యక్రమానికి వచ్చే సమస్యలను పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేసి, పని పూర్తి అయినట్లు స్పందన కార్యక్రమానికి అప్ లోడ్ చేయాలని తిరుపతి నగరపాలక…
శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల సెక్షన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . బస్తీలలో పలు చోట్ల నూతనంగా వేసిన సీసీ రోడ్లలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందికరంగా మారాయని…
నేషనల్ హైవే సమస్యలపై వెంటనే స్పందించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గెట్కారి కి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కి కృతజ్ఞతలు
మేడ్చల్ జిల్లా ఉమ్మడి ఘట్కేసర్ మండలంలోని నేషనల్ హైవే సమస్యలపై బిజెపి కంటెస్టెంట్ ఎమ్మెల్యే, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి జాతీయ రహదారి డిప్యూటీ మేనేజర్ నవకాంత్ తో కలిసి ఘట్కేసర్ మైసమ్మగుట్ట…
భూ సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టాలి:జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి IAS తహసిల్దారులతో కలెక్టర్ సమావేశం.. గద్వాల జిల్లాధరణి, రెవెన్యూ , ఇనాం భూములకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టి పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయాలనీ జిల్లా…
గుంటూరు జిల్లా వెలగపూడి లోని శాసనమండలిలో విద్య, ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టి.. విద్యా ఫలాలను.. ప్రతి విద్యార్థి కి…
ప్రజా సమస్యలపై పోరాడితే ఇంతటి దారుణమా అంతటి కక్ష పూర్తి అయినటువంటి చర్యల కనీసం సొంత పనులు కూడా చేసుకుని ఇవ్వకుండా పక్కన కూర్చుని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీస్ అధికారులు అని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం…
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని చాకలి బస్తి, మంగళి బస్తి, కుమ్మరి బస్తి, కూకట్ పల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై అన్ని విభాగాల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…
ఎల్. బి నగర్ ప్రజా సమస్యలపై రోజురోజుకు విస్తృతంగా పాదయాత్ర చేపడుతున్న,ఎల్. బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,జక్కిడి ప్రభాకర్ రెడ్డి … మూడవ రోజు ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా….వనస్థలిపురం డివిజన్ గుంటి జంగయ్య కాలనీలో,జంగయ్య విగ్రహానికి పూలమాలలు వేసి,అనంతరం…