నేడు శాసన మండలిలో విద్యా సమస్యలపై చర్చించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

Spread the love

గుంటూరు జిల్లా వెలగపూడి లోని శాసనమండలిలో విద్య, ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టి.. విద్యా ఫలాలను.. ప్రతి విద్యార్థి కి చేరువ చేస్తున్నారని తెలిపారు .. అనంతరం విద్యా, ఉపాధ్యాయ సమస్యలపై ప్రస్తావించారు..

MEO 1 & MEO 2 అధికారులకు జాబ్ చార్ట్ అమలు చేయాలని కోరారు ,▪️ టోఫెల్ శిక్షణలో ఇంగ్లీష్ టీచర్లకు అధిక వర్క్ లోడ్ ఏర్పడినందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పరిష్కారం చూపాలని కోరారు.

మోడల్ స్కూల్స్ లోని టీచర్లకు 010 అకౌంట్ ద్వారా జీతాల చెల్లింపుల గురించి మాట్లాడారు..

Related Posts

You cannot copy content of this page