Whatsapp Image 2024 01 29 At 6.59.58 Pm

ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం.. చర్చించిన అంశాలివే..

విజయవాడ: నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి (ఇంద్రకీలాద్రి) 8వ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ రామారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.…

నేడు శాసన మండలిలో విద్యా సమస్యలపై చర్చించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

గుంటూరు జిల్లా వెలగపూడి లోని శాసనమండలిలో విద్య, ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టి.. విద్యా ఫలాలను.. ప్రతి విద్యార్థి కి…

GHMC కమిషనర్  రోనాల్డ్ రాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ .

సాక్షిత ; GHMC ప్రధాన కార్యాలయంలో  GHMC కమిషనర్  రోనాల్డ్ రాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూశేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా లింగంపల్లి…

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే సాక్షితఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా,…

అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ గాంధీ .

Government Whip Arekapudi Gandhi discussed the development works. సాక్షిత : GHMC ప్రధాన కార్యాలయంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ జియాఉద్దీన్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల…

You cannot copy content of this page