మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు

Spread the love
TRS party won in Munugodu

సాక్షిత : * మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు సందర్భంగా టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్&మంత్రి కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి .


దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇంచార్జ్ గా నిర్వహించిన మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మెజారిటీ సాధించింది..గతంలో జరిగిన ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి 980 ఓట్ల మెజార్టీ రాగా … ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కంటే టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి

మెజారిటీ రావడం జరిగింది

మెజారిటీ రావడానికి కృషి చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి , దేవరకద్ర నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి అభినందించిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Related Posts

You cannot copy content of this page