టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి

Spread the love

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి

సాక్షిత : నాయకత్వంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత పై స్టే కోసం వేసిన పిటిషన్ ను గుజరాత్ హై కోర్ట్ విచారణకు స్వీకరించకుండా తిరస్కరించడాన్ని ఖండిస్తూ,కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, రాజకీయ కక్ష సాధింపు ధోరణికి నిరసనగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీలోని గండిమైసమ్మ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానందం,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,ఓ‌బి‌సి సెల్ రాష్ట్ర సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ప్రవీణ్ యాదవ్,దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు ఆర్కల విజయ్ గౌడ్,ప్రధాన కార్యదర్శి సాధు యాదవ్,దుండిగల్ మున్సిపాలిటీ ఓ‌బి‌సి సెల్ అధ్యక్షులు కుమార్ యాదవ్,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,ఓ‌బి‌సి సెల్ కో-ఆర్డినేటర్ భరత్ గౌడ్,మైనారిటీ సెల్ రాష్ట్ర జాయింట్ కో-ఆర్డినేటర్ సమీర్ ఖాన్,131 డివిజన్ సేవాదళ్ చైర్మన్ నవీన్,దుబాయ్ మల్లారెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి,మాదిరెడ్డి అరుణ్ రెడ్డి,చెవిటి శ్రీనివాస్,బొట్ల నాగరాజు,మిద్దెల సీతారాం రెడ్డి,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page