కార్పోరేటర్ గాయత్రి నగర్ లో గల లైబ్రరీ గ్రౌండ్ పక్క గల్లీ లో పర్యటిచండం జరిగింది

Spread the love

The tour was held in the alley next to the library ground in Corporator Gayatri Nagar

సాక్షిత : అల్లాపూర్ డివిజన్ కార్పోరేటర్ సబీహా గౌసుద్దీన్ గాయత్రి నగర్ లో గల లైబ్రరీ గ్రౌండ్ పక్క గల్లీ లో పర్యటిచండం జరిగింది. ఈ సందర్బంగా అక్కడి బస్తి వాసులు డ్రైనేజీ లైన్ చిన్నగా వుండటం వలన డ్రైనేజీ పొంగి పొర్లుతుంది అని మరియు కొత్త రోడ్లను నిర్మించాలి అని కార్పోరేటర్ సబీహా గౌసుద్దీన్ ని కోరటం జరిగింది

.. దీనికి కార్పోరేటర్ సానుకూలంగా స్పందించి అతి తొందరలో డ్రైనేజీ మరియు రోడ్ పనులను ప్రారంభిస్తాం అని బస్తి వాసులకు చెప్పటం జరిగింది.. ఈ కార్యక్రంలో సంజీవరెడ్డి యోగిరాజు తదితరులు పాలుగున్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page