వార్డు ప్రజలే నా బలం బలగం – కౌన్సిలర్

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

వార్డు ప్రజలే నా బలం బలగమని కౌన్సిలర్ గోధుమ గడ్డ పద్మ జలంధర్ రెడ్డి అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గోధుమ గడ్డ పద్మ జలంధర్ రెడ్డి ఆదివారం రాత్రి బలగం సినిమా ప్రదర్శించారు. వార్డులోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్య లో పాల్గొని, సినిమా చూసి తమ ఆత్మీయులను తలుచుకుని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మరిచి పోతున్న బంధాలను గుర్తుచేసే విధంగా తమకు మంచి సినిమాను చూపెట్టిన కౌన్సిలర్ గోధుమగడ్డ పద్మ- జలంధర్ రెడ్డి కి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page