ఆన్ లైన్ ధరఖాస్తు గడువు పొడగించాలి – మేడి హరికృష్ణ

Spread the love

చిట్యాల సాక్షిత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి వృత్తిదారుల ఆన్ లైన్ ధరఖాస్తు గడువుని పొడగించాలని జిల్లా యువజన సంఘల సమఖ్య ప్రధాన కార్యదర్శి మేడి హరికృష్ణ రోజు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ధరఖాస్తుదారులకు కుల ఆధాయ సర్టిఫికెట్ల జారీలో మండల తహాసీల్ధార్ కార్యాలయాల్లో జాప్యం జరుగుతున్నందున ప్రభుత్వం వెంటనే ఆన్ లైన్ ధరఖస్తు గడువును పొడగించాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page