ముదిరాజ్ సంఘం సభ్యులను కలిసిన ఎమ్మెల్యే.

Spread the love
The MLA met the members of the Tangadapalli village Mudiraj community.

తంగడపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులను కలిసిన ఎమ్మెల్యే…


సాక్షిత : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తంగడపల్లి గ్రామం 5వ వార్డులో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముదిరాజ్ సంఘం సభ్యులను కలిశారు.

3వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page