సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్రుముల కొరకు ముందు ప్రకటించినట్లు గానే, మున్సిపల్ తాండూర్ 36 వార్డుల లబ్ది దారుల గురించి 6 వార్డులకు ఒక్క సెంటర్ నియమించి,లబ్దిదారులనుండి ధరఖాస్తులు తీసుకుంటున్నారు, చాలా మంది డబుల్ బెడ్రుము కొరకు ఇండ్లు ఉన్నవారు కూడా దరఖాస్తూ చేసుకుంటున్నట్లు, తెలుస్తుంది. ఈ దరఖాస్తులు తీసుకొని మున్సిపల్ సిబ్బంది ఒక తెల్లరసీదు నంబర్ తేదీ 27-03-2023 వ్రాసి ఇస్తున్నారు. దరఖాస్తులు ఇచ్చిన లబ్ది దారులు మన మన దరఖాస్తులు ఏ చెత్త బుట్టల పదవేస్తారో అని, గుసగుస లుగా మాట్లాడు కుంటున్నారు.అర్హతలైన లబ్ది దారులకు ఇచ్చిన పర్వాలేదు అని జనం అనుకుంటున్నారు.
Home
Telangana
తాండూర్ పట్టణము డబల్ బె డ్రుముల, పంపిణి లబ్ది దారుల కొరకు,మున్సిపాలిటీ 36 వార్డులకు సరిపోను 6 సెంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు.
Related Posts
Spread the love పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పొద్దుటూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు, పొద్దుటూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి,ప్రతి ఒక్క ఓటరు…
Spread the love బీర్ పూర్ మండల రంగ సాగర్ గ్రామానికి చెందినశకపురం నర్సయ్య గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభా కాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మెడి శెట్టి రాజమౌళి పక్షవాతం తో…
Spread the love బీర్ పూర్ మండల నరసింహుల పల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .ఈ సందర్భంగా ప్రజలు సుఖ…
Spread the love కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కార్పొరేటర్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో… 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనిలలో…
Spread the love ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్ కు చెందిన రామినేని హన్సిక ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూకట్పల్లి నారాయణ గర్ల్స్ కాలేజీలో ఎంపీసీ విభాగంలో…
Spread the love ఆసిఫాబాద్ జిల్లా :-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి…
Spread the love ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలన్న హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ‘పంద్రాగస్టు లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్ తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు…
Spread the love మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 40 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం…
Spread the love కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ ద్వితీయ కుమార్తె జన్మనిచ్చిన సందర్భంగా…….. కలిసిన వారిలో ★లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్, భూపాల్ నాయక్ టీమ్ మరిపెడ ఇన్చార్జి ఎడేల్లి వెంకన్న,కారంపూడి…
Spread the love జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరలవుతోంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఫొటోను షేర్ చేస్తూ.. చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్…