ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్ కు చెందిన రామినేని హన్సిక ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూకట్పల్లి నారాయణ గర్ల్స్ కాలేజీలో ఎంపీసీ విభాగంలో చదువుతున్న హన్సిక (993/1000) మార్కులు సాధించింది. అత్యుత్తమ మార్కులతో రాష్ట్రస్థాయిలో రావడం సంతోషమని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ ,av శేషాచారి
హన్సిక తండ్రి వెంకట్రామయ్య (వెంకట్) వేణు తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Spread the love శంకర్పల్లి మున్సిపాలిటీబిఆర్ఎస్ పార్టీకి చెందిన 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి తన అనుచరులు 40 మంది యువకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి…
Spread the love శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కనగల అంబేద్కర్ భవనంలో బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు జర్దోసి మగ్గం వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఈ. సత్తయ్య…
Spread the love కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు ఓల్డ్ బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు అవుతుందని స్థానికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇదివరకే ఈ నాలా…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బిఅరెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ యువ నాయకుడు జి.ప్రదీప్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకుని…
Spread the love శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మా కాలనీ కి చెందిన వందల మంది కాలనీ…
Spread the love మల్కాజ్గిరి నియోజకవర్గం లోని 140 డివిజన్లో గల విష్ణు పూరి కాలనీలో గల స్వయంభు సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చోరీకి ప్రయత్నించిన దుండగున్ని కాలనీవాసులు పట్టుకొని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పిన ఘటన ఆదివారం…
Spread the love .మల్కాజ్గిరి లో సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పలు సూచనలు చేశారు. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ చాణక్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ కాలనిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివశంకర్ మాట్లాడుతూ ప్రతి…
Spread the love కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు ఫతేపూర్ లో స్థానిక కౌన్సిలర్…
Spread the love శంకర్పల్లి మండల పరిధి పర్వేద అనుబంధ గ్రామమైన కొత్తగూడెంలోని శ్రీ పాతాళ త్రికోణ సుందరి ఆలయంలో ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం గంటలు 11.15 నిమిషాలకు శివ శంకరి శుభ మంగళ మహాయజ్ఞం ఉంటుందని ఆలయ…
Spread the love రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలకు కూడా నమోదు అవుతున్నాయి.. ఉదయం 10 గంటల కే కరోనా విపత్కర పరిస్థితిలోని లాక్ డౌన్ ను తలపిస్తూ రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి.. ఈ వేసవి సీజన్లో తొలిసారిగా జగిత్యాల జిల్లాలోని వెలుగటూర్…