పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం!!

వనపర్తి జిల్లా కేంద్రంలో గల శ్రీ కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2024- 25 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.చంద్రశేఖర్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల ఏప్రిల్…

కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తులు

నాదెండ్ల:మండలంలోని గణపవరం సీఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని కేంద్రియ విద్యాలయంలో ఒకటో తరగతిలో చేరేందుకు, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీతాసింగ్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకూ ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏప్రిల్…

డీఎస్సీ దరఖాస్తులు *

సాక్షిత : రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది. రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. రాత్రికే ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, జిల్లా, సబ్జెక్టు,…

ఓటర్ల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి – తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలో ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చేందుకు వచ్చిన కొత్త ఓట్లు ధరఖాస్తూలను క్షుణ్ణంగా పరిశీలించాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కొరకు వచ్చిన ధరఖాస్తులపై…

తాండూర్ పట్టణము డబల్ బె డ్రుముల, పంపిణి లబ్ది దారుల కొరకు,మున్సిపాలిటీ 36 వార్డులకు సరిపోను 6 సెంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు.

సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్రుముల కొరకు ముందు ప్రకటించినట్లు గానే, మున్సిపల్ తాండూర్ 36 వార్డుల లబ్ది దారుల గురించి 6 వార్డులకు ఒక్క సెంటర్ నియమించి,లబ్దిదారులనుండి ధరఖాస్తులు తీసుకుంటున్నారు, చాలా మంది డబుల్…

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

Public broadcasting applications should be dealt with promptly. ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.…

గురుకుల (బాలుర)/ కళాశాలలో ప్రవేశ సీట్ల కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు

Online Applications for Gurukula (Boys)/ College Admission Seats కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని గల తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మైనార్టీ గురుకుల (బాలుర) మరియు కళాశాలలో ప్రవేశ సీట్ల కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కామిశెట్టి కుమారస్వామి…

You cannot copy content of this page