విజయవాడ డివిజన్లో జరుగుతున్న రైల్వే ట్రాక్ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం…
కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాయల నుండి వేణుగోపాలవారి పాలెం మీదగా సాలెంపాలెం వరకు ప్రధాన రహదారికి నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ…
పాలేరు నియోజక వర్గ అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన “వరికపూడిశెల” ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమంనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు
చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీ లో Masna BHEL అపార్ట్మెంట్స్, దీప్తి శ్రీ నగర్, సురక్ష ఎనక్లేవ్, చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద, PJR స్టేడియం వద్ద మరియు పలు కాలనీలో రూ.3 కోట్ల 6 లక్షల రూపాయల…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికులు భూగర్భ డ్రైనేజీ శిథిలావస్థకు చేరి వారంలో రెండు మూడు సార్లు డ్రైనేజీ…
GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ .
సాక్షిత ; GHMC ప్రధాన కార్యాలయంలో GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూశేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా లింగంపల్లి…
ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్దికి కృషి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు వీ సి తో కలిసి కొత్త రోడ్డు పనుల పరిశీలన
సికింద్రాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తామని, కొత్త అప్రోచ్ మార్గాన్ని ఏర్పాటు చేయడంలో సహకరిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడిక్ మెట్ నుంచి విద్యానగర్ మీదుగా దాదాపు 1.20 కిలోమీటర్ల దురాన్ని కలుపుతూ…
సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువు దిగువ భాగాన వరద నీటి కాలువ అభివృద్ధి పనులు 90% పూర్తి కావస్తున్నా సందర్భంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు…
పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ… సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, 85 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సున్నం చెరువు పార్కు అభివృద్ధి పనులను మరియు 25 లక్షల…