దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిఐ నాగరాజు శంకర్పల్లి: దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంకర్పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు అన్నారు. DI, పోలీసు సిబ్బందితో కలిసి RTC బస్టాండ్ ఆవరణలో సైబర్ నేరాలు, దొంగతనాలపై అవగాహన సదస్సు…
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్న జగనన్న ప్రభుత్వం పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు. చిలకలూరిపేట: ముఖ్యమంత్రి…
ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్ హుస్సేన్ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో…
సాక్షిత అమరావతి: ఆర్టీఐ కమిషనర్ గా సీనియర్ జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల ప్రజా సంకల్పవేదిక(ఆర్టీఐ విభాగం) ఒక ప్రకటనలో అభినందనలు తెలిపింది.ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మదిరే రంగ సాయిరెడ్డి, పి.సాయికుమార్,ఎస్.సూర్యనారాయణ రెడ్డి,తదితరులు ఆర్టీఐ కమిషనర్ గా…
దేశ ఆర్ధిక రంగ పితామహుడు, తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సన్మానం భారతరత్నను ప్రకటించడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం…
ప్రజల పట్ల కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం.. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా కమిట్ అయి ఉన్నారు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. గండేపల్లి – గొట్టుముక్కల గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం…
నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్*రానున్న ఎన్నికల్లో ఈవియం, వివిప్యాట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. ఈవియం, వివిప్యాట్ల వినియోగంపై ప్రజలకు…
షేక్ సాబ్జీ మృతికి ఏపీ కేబినెట్ దిగ్భ్రాంతి.. 2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్ సభ్యులు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలు ఆరోగ్యశ్రీ పరిధి రూ. 25 లక్షలకు పెంపు…
మోహన్ రెడ్డి మరణం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర సంతాపంబి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు పటాన్చెరు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్నవరం మోహన్ రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…
*సాక్షిత మచిలీపట్నం : గర్భవతులు, బాలింతలు, శిశు ఆరోగ్య సంరక్షణ, కిషోర్ బాలికలు, మహిళల పరిరక్షణ కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…