ప్రజల పట్ల కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం.. జగనన్న

Spread the love

ప్రజల పట్ల కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం.. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా కమిట్ అయి ఉన్నారు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

గండేపల్లి – గొట్టుముక్కల గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం పూర్తి అవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు – అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారితానంతో “గడపగడపకు” వెళ్తున్నాం.. గత ప్రభుత్వంలో ఎన్నికలప్పుడు తప్పితే.. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల గడపల దగ్గరకు వెళ్లిన పాపాన పోలేదు ..

ఎలాంటి వివక్షలేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నాం.. పథకాలకు బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే పంపుతున్నాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

జగనన్న ప్రభుత్వం ద్వారా ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు రూ.20 లక్షలు కేటాయింపు… గడపగడపకూ వెళ్లినప్పుడు ప్రజలనుంచి వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యతా పనులకోసం ఈ నిధులు ఖర్చు చేస్తున్నాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

స్థానికంగా ఆయా గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి “గడపగడపకు- మన ప్రభుత్వం” ఎంతగానో దోహదపడుతోంది.. జీజీఎంపీ ప్రత్యేక నిధులతో అభివృద్ధి జరుగుతుంది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

సాంకేతిక కారణాల వలన పథకాలు అందని లబ్ధిదారుల వివరాలను గడపగడపకు -మన ప్రభుత్వం ద్వారా క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి సేకరించాం.. వారికి ప్రభుత్వం ద్వారా లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు ..

Whatsapp Image 2024 01 31 At 12.50.17 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page