దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిఐ నాగరాజు

Spread the love

దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిఐ నాగరాజు

శంకర్‌పల్లి: దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంకర్‌పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు అన్నారు. DI, పోలీసు సిబ్బందితో కలిసి RTC బస్టాండ్ ఆవరణలో సైబర్ నేరాలు, దొంగతనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రద్దీ ఉండే ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఐ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సంతబజార్ లో విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలని డిఐ తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page