సంక్షోభం నుంచి సాధికారత దిశగా.. ఆర్థిక, విద్యుత్ రంగాలు ▪️ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ ▪️ అవసరాల అంచనాలతో తీసుకున్న నిర్ణయాలు ▪️ విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా నిలిపిన వైనం ▪️ శాఖల పనితీరులోనూ, పాలనపైనా.. ▪️…
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ పుష్పక్ అపార్ట్మెంట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,కార్పొరేటర్లు జ్యోతి నర్సింహా రెడ్డి, సుజాత,ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా…
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ టెంపుల్ బస్ స్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ…
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ పార్క్ పనులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ , కాంట్రాక్టర్ తో కలిసి పర్యవేక్షించారు. పార్క్ లెవలింగ్ ట్రాక్ మరియు డెవలప్మెంట్, శ్రీనివాస్…
సాక్షిత : ఖమ్మం నుండి మధిర మండలానికి వెళ్తున్నడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనాన్నిఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆత్కూర్ మీదుగావెళ్తున్న ఆయన వాహనాన్ని అధికారులు తనిఖీచేశారు. తనిఖీల్లో మంత్రి వాహనంలో నగదు,విలువైన వస్తువులేమీ లభించలేదని, తనిఖీలకుమంత్రి…
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు, శాంతిభద్రతలపై సెంట్రల్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ముందుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సి ఐ ఎస్ ఎఫ్ సౌత్ జోన్ -ll డిప్యూటీ…
సరోవర స్ట్రీట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిజాంపేట్ డిప్యూటీ మేయర్, ఎంఎంసీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, యువ నాయకురాలు సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి లో యజమానుల మురళి కృష్ణ, కిషోర్ ల…
విజయనగరం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దారు కొట్నాన శ్రీనివాసరావు..స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎండార్స్మెంట్ కోసం రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్ చేసిన డీటీ శ్రీనివాస్..ఏసీబీ ని ఆశ్రయించిన…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డీస్ ఎవెన్యూ 1ఈ మరియు అకృతి అపార్ట్మెంట్స్ వద్ద రూ : 10లక్షలు & 5లక్షలు వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ .…