హైదరాబాద్ నాంపల్లి గాంధీభవన్ లో వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు సమక్షంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ సిరంగి సునీల్ మరియు సుమారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు…
స్వేచ్చగా, న్యాయబద్ధంగా సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహించడమే మొదటి ప్రాధాన్యత. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహా పుణ్యక్షేత్రం భక్తులకు భద్రతే ప్రధాన లక్ష్యం శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తా.. పరిరక్షించడాన్ని అత్యంత కీలకంగా తీసుకుంటా. పోలీసులు ప్రజలకు…
గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ నిపుష్పగుచ్చం తో మర్యాద పూర్వకంగా కలిసిన డి ఎస్ పి పోతురాజు ఇటీవల కాలంలో సాదారణ డిఎస్పీల బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లా తూళ్లూరు సబ్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న పోతురాజు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఎస్పీగా బి.రోహిత్ రాజు ఐపిఎస్ బాధ్యతలు చేపట్టారు.జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న రోహిత్ రాజు ఐపిఎస్ ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు నూతన ఎస్పీ ని…
ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్
ప్రకాశం జిల్లా తేది:10.09.2023 రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రజల సాధారణ జనజీవనం మరియు రాకపోకలకు ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లాలో ఆరు నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ భాగంగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న 2021బ్యాచ్ (ఐ పి ఎస్) ట్రైనీ ప్రొభిషనర్ ఐపిఎస్ అధికారి అవినాష్ కుమార్ పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ ని…
పటిష్ట బందోబస్త్ నడుమ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్
పటిష్ట బందోబస్త్ నడుమ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్ *సాక్షిత ప్రకాశం జిల్లా : అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన…
నిఘా నీడలో నగరి: చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఐపిఎస్….జిల్లాల విభజనల అనంతరం ప్రధానమైన నగరాల్లో క్రైమ్ రేట్లను తగ్గించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తులను ముమ్మరం చేసిందని, అందులో భాగంగా ప్రధానమైన నగరాల్లో సీసీటీవీ కెమెరా ల ద్వారా…