పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

నామినేషన్ కార్యక్రమనికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదు. రాష్ట్రం లో వైసిపి గెలవటం ఖాయం. పల్నాడు జిల్లా లో ఏడు నియోజక వర్గాల లో మా పార్టీ విజయం ఖాయం.…

నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్……… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్…

సీతాఫల్ మండి డివిజన్ లో బి.ఆర్.ఎస్ నాయకురాలు మణి మంజరి ఏర్పాటు

సీతాఫల్ మండి డివిజన్ లో బి.ఆర్.ఎస్ నాయకురాలు మణి మంజరి ఏర్పాటు చేసిన శక్తి హ్యాండ్లూమ్ నూతన షాపును ప్రారంభించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ …ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సామల హేమ , బి.ఆర్.ఎస్ పార్టీ…

ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే,, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముదిరాజులు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు, దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ…

రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన…

22 వ డివిజన్ లో జానీ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు

22 వ డివిజన్ లో జానీ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి,పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి విడదల రజిని ,స్థానిక కార్పొరేటర్ గేదెల రమేష్ ,చంద్రగిరి ధీరజ్…

ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా జిల్లాలో అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో చెక్ పోస్ట్ల వద్ద పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలి.

గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, బాపులపాడు మండల పరిధిలోని బొమ్మలూరు చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. ప్రజలను ప్రలోభాలకు గురి చేసేటువంటి నగదు, విలువైన వస్తువులు, అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణాను నిరోధించడంలో భాగంగా…

ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు

ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది. పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే…

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో Pixel EYE హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిభిరాన్ని ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ…

ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గం.ల వరకు 16వ నెంబర్ జాతీయ రహదారిపై వచ్చు వాహనాలను దారి మళ్ళించడం జరుగుతుంది జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అత్యవసర పరిస్థితులలో విమానాలు కిందకు దిగడానికి 16 నెంబర్ జాతీయ రహదారి…

You cannot copy content of this page