ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా జిల్లాలో అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో చెక్ పోస్ట్ల వద్ద పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలి.
గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, బాపులపాడు మండల పరిధిలోని బొమ్మలూరు చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. ప్రజలను ప్రలోభాలకు గురి చేసేటువంటి నగదు, విలువైన వస్తువులు, అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణాను నిరోధించడంలో భాగంగా…
ఇండ్లపై సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది. పీఎం సూర్య ఘర్-ముఫ్త్ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో Pixel EYE హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిభిరాన్ని ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ…
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గం.ల వరకు 16వ నెంబర్ జాతీయ రహదారిపై వచ్చు వాహనాలను దారి మళ్ళించడం జరుగుతుంది జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అత్యవసర పరిస్థితులలో విమానాలు కిందకు దిగడానికి 16 నెంబర్ జాతీయ రహదారి…
సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ అన్నారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన ఉద్యమానికి మద్దతు కోరుతూ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్…
తెలంగాణ ప్రభుత్వం అన్ని కార్పొరేషన్ల తో పాటు మాదిగ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేకల రమేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ కార్పొరేషన్…
కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. ముఖ్యాంశాలు…. మీడియా స్క్రోలింగ్ పాయింట్స్…. కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించినా బుద్దిరాలేదు.. పచ్చి అబద్దాలు, అభూతకల్పనలతో…
గాంధీ భవన్ లో ఎం, ఎల్, సి, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏ, ఐ, సి, సి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపదాస్ మున్షీ నితెలంగా రాష్ట్ర ఎస్సి 57 ఉపకులాల ఐక్యవేధికా రాష్ట్ర అధ్యక్షులు చింతల…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. జాతరకు భక్తులు…
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్, శామీర్ పేట్ మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ ముజీబుద్దీన్ శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ…