ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆరెఎస్ పార్టీ నాయకులు డా.కోట రాంబాబు సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: ఆదివారం రోజున మొదటిగా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో బాలాజీ భవన్ ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న టీచర్ వెళ్ళంకి…
మునుగోడులో తెరాస విజయంపై పొంగులేటి హర్షం సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయంపై తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మంమాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.…
*మునుగోడు గెలుపు కెసిఆర్ ప్రధానమంత్రి కావడానికి మలుపు టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్ రెడ్డి. నవంబర్ 7,( సాక్షిత ప్రతినిధి):మునుగోడు గెలుపు దేశ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలకు మలుపు అని టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్ రెడ్డి…
TRS party stands by the activists కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ TRS పార్టీ సభ్యత్వమున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద భీమా వర్తింపు కార్యకర్తల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిన*- ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ * సూర్యాపేట జిల్లా…
First comprehensive development with TRS టిఆర్ఎస్ తోనే మునుగోడు సమగ్ర అభివృద్ధిఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి …… సాక్షిత : టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి చౌటుప్పల్ లో భారీ ర్యాలీ ఘన స్వాగతం కలిసిన కార్యకర్తలు,…
Bhaggu Manna Tandoor over BJP’s purchase of TRS MLAs TRS MLA లను బీజేపీ కొనుగోలు పైన భగ్గు మన్న తాండూర్ TRS నాయకులు. సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్ అక్టోబర్ 27)తెలంగాణ రాష్ట్రము లోని…
TRS Govt that works for people సాక్షిత : ప్రజలకు మేలు చేసే TRS ప్రభుత్వం ను ఆశీర్వదించి KCR నాయకత్వాన్ని బలపర్చాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.…
Bye bye to BJP... Dasoju Shravan to TRS బిజెపికి బై బై… టిఆర్ఎస్ లోకి దాసోజు శ్రవణ్ హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక వేడిలోనే.. తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ల పర్వం శరవేగంగా సాగుతోంది. ఎంతలా అంటే బీజేపీలో చేరి మూడు…
ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్వర్యంలో..చౌటుప్పల్ లో జోరుగా టిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం సాక్షిత : *మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13 వార్డుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పటాన్చెరు…
మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్కు ఝలక్. సాక్షితహైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల వేళ టీఆర్ఎస్కు ఝలక్ తగిలింది.మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ గులాబి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్కు బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు.కాగా…