రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి!

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి! సాక్షిత తుంగతుర్తి! : రైతులు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయాలని స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గౌస్ మియ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా…

ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ

సాక్షిత హైదరాబాద్‌: ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాద‌‌వ్‌ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న ‌నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో…

దైవ దర్శనానికి వెళ్తూ, దంపతులు మృతి.

దైవ దర్శనానికి వెళ్తూ, దంపతులు మృతి. వరంగల్ కాశీబుగ్గలో విషాదం మానకొండూరు వద్ద కారును ఢీ కొట్టిన లారీ కారులో ఉన్న వారిలో భార్యాభర్తలిద్దరు మృతి వేములవాడకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం వరంగల్ లోని కాశీబుగ్గలో విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గకు చెందిన…

ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎనక్లేవ్, శ్రీ లక్ష్మీ శుభం ఆర్కేడ్ అపార్ట్మెంట్, గిరిజ మార్వెల్ అపార్ట్మెంట్ లలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్…

10 లక్షల వ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, ఆక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్

సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీ పార్క్ లో ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి రూ. 10 లక్షల వ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, ఆక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్ ను కార్పొరేటర్ హమీద్…

మల్లంపేట్ వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

మల్లంపేట్ వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్…

ప్రారంభానికి సిద్ధం కాబోతున్నా బస్తీ దవాఖానా

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు *మహమ్మద్ గౌసుద్దీన్ * జిహెచ్ఎంసి అధికారులు ఏ ఈ రంజిత్, హెల్త్ ఆఫీసర్…

గన్నేరువరంలో పింఛన్ కార్డులను పంపిణీ చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి

గన్నేరువరంలో పింఛన్ కార్డులను పంపిణీ చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి ..………………………………. సాక్షిత : అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తెలిపారు మానకొండూర్ నియోజకవర్గంలోని గన్నేరువరం మండల కేంద్రంలోని…

సీసీ కెమెరాలు, సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక కార్పొరేటర్లు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE