చిలకలూరిపేట: విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ స్కీం గురించి విద్యుత్ శాఖ అధికారులకు, సోలార్ ఏజెన్సీ నిర్వాహకులకు మరియు వినియోగదారులకు సౌర విద్యుత్ కనెక్షన్స్ ఎలా అప్లై చెయ్యాలి 3KW లోడ్ కు Rs78000/- సబ్సిడీ వస్తుంది అనే దానిగురించి అవగాహన కల్పించుటకు పి యమ్ సూర్య ఘర్ CRDA సర్కిల్ నోడల్ అధికారి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.వి.తులసిరామ్ సమావేశం ఏర్పాటు చేసినారు. పేట సబ్ డివిజన్ లో సోలార్ రిజిట్రేషన్ ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పినారు. ఈ సమావేశములో విద్యుత్ శాఖ ఏఈ లు మరియు సోలార్ ఏజెన్సీ నిర్వహకులు పాల్గొన్నారని విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపినారు.
విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం
Related Posts
ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు
SAKSHITHA NEWS ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు! ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటు కానున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.…
ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాల కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు
SAKSHITHA NEWS అమరావతి తే.17–01–2025 దీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార…