ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Spread the love

చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎనక్లేవ్, శ్రీ లక్ష్మీ శుభం ఆర్కేడ్ అపార్ట్మెంట్, గిరిజ మార్వెల్ అపార్ట్మెంట్ లలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్ , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు చింత కింది రవీందర్ ,కాశినాథ్ యాదవ్, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్,నరేందర్ బల్లా ,అమిత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page