ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టాలని

నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టాలని మరియు చనిపోయిన, దొంగ ఓట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాటిని తొలగించాలని కోరుతూ…. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, స్పందన కార్యక్రమంలో సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేసిన నియోజకవర్గ…

అధికారం లేక సోమిరెడ్డి పిచ్చి ప్రేలాపనలు*

సాక్షితనెల్లూరు జిల్లా:ప్రజలు ప్రతి ఎన్నికలో ఓడించడంతో అధికారం లేక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిచ్చి ప్రేలాపనాలు పేలుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “భాష.. భాష” అంటూ మాట్లాడిన సోమిరెడ్డి ఏ భాష మాట్లాడుతున్నాడో…

సీఎం జగన్, కేతిరెడ్డిలపై విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్

జగన్ గారూ మీరు నన్ను చూడాలనుకుంటే లైవ్ లింకు పంపిస్తా: లోకేశ్ 58వ రోజు కొనసాగిన లోకేశ్ పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో యువగళం బత్తలపల్లిలో బహిరంగ సభ సీఎం జగన్, కేతిరెడ్డిలపై విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్…

“జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని డి.పి.ఆర్.కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని సచివాలయ మండల ఇంఛార్జీలు మరియు గ్రామ సచివాలయ కన్వీనర్లతో కలిసి “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా…

వై.యస్.ఆర్.ఆసరా సంబరాల్లో పొదుపు మహిళా సంఘాల సభ్యులతో కలిసి పాల్గొన్న శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు జిల్లా: తేది:02-04-2023సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని సి.పి.ఆర్.కల్యాణ మండపంలో నిర్వహించిన వై.యస్.ఆర్.ఆసరా సంబరాల్లో పొదుపు మహిళా సంఘాల సభ్యులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్…

నిడిగుంటపాళెం గ్రామంలో పర్యటించిన శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

నిన్న, శనివారం నాడు, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, నిడిగుంటపాళెం సచివాలయ పరిధిలో నిడిగుంటపాళెం గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ…

టీడీపీ అధికారంలోకి రాగానే కేతిరెడ్డి కబ్జాలపై ప్రత్యేక విచారణ: లోకేశ్

టీడీపీ అధికారంలోకి రాగానే కేతిరెడ్డి కబ్జాలపై ప్రత్యేక విచారణ: లోకేశ్ ధర్మవరం నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర ధర్మవరంలో లోకేశ్ ఘనస్వాగతం పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో భారీగా తరలివచ్చిన శ్రేణులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం…

“ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావడమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” -మంత్రి కాకాణి

“ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావడమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” -మంత్రి కాకాణి SPS నెల్లూరు జిల్లా: తేది:01-04-2023సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన “వై.యస్.ఆర్.ఆసరా” సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్…

LIVE : BJP AP President Sri Somu Veerraju addressing Press

LIVE : BJP AP President Sri Somu Veerraju addressing Press

అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ యాదవ్

అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ యాదవ్ కాన్వాయ్ మీద దాడి చేసిన వైసీపీ చిల్లర వార్లకు పనికిమాలిన గుండాలకు పనికిమాలిన నాయకులకు ఇది తగదని భారతీయ జనతా పార్టీ కందుకూరు…

You cannot copy content of this page