అల్లిపురం వద్ద 2.50 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న క్రిస్టియన్ సమాధుల తోట అభివృద్ధి

development-of-christian-cemetery-garden-at-allipuram-at-a-cost-of-rs-2-50-crores సాక్షిత : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్, అల్లిపురం వద్ద 2.50 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న క్రిస్టియన్ సమాధుల తోట అభివృద్ధి పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నగర…

నెల్లూరు యాసిడ్‌ అటాక్‌ కేసులో ప్రభుత్వం కీలక ప్రకటన- బాధితురాలికి రూ.5 లక్షలు సాయం

Government’s key announcement in Nellore acid attack case- Rs. 5 lakh aid to the victim నెల్లూరు యాసిడ్‌ అటాక్‌ కేసులో ప్రభుత్వం కీలక ప్రకటన- బాధితురాలికి రూ.5 లక్షలు సాయం. సాక్షిత : నెల్లూరు జిల్లా…

గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

కడప నగరంలోని ఎయిర్ పోర్ట్ నందు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి స్వాగతం పలికిన వైఎస్ఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులు కడప నగర…

కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ ( శ్రీ సాయి బాబా మందిరం) లో ఘనంగా గణపతి నవరాత్రుల వేడుకలు

కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ ( శ్రీ సాయి బాబా మందిరం) లో ఘనంగా గణపతి నవరాత్రుల వేడుకలు1) కెనడా కాల్గరీలోని శ్రీ అనఘా దత్త సొసైటీ గణపతి నవరాత్రుల సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకుంది2) శ్రీమతి లలిత…

ఎంపీ స్వగ్రామంలో పలు కార్యక్తమాలలో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి

ఎంపీ స్వగ్రామంలో పలు కార్యక్తమాలలో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు తిరుపతి పార్లమెంట్ పరిధి శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న…

You cannot copy content of this page