శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం భూమి పూజ కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బిసి కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన…

మైనార్టీల అభ్యున్నతికి పెద్ద పీట

మైనార్టీల అభ్యున్నతికి పెద్ద పీటరంజాన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ సాక్షిత పటాన్చెరు : రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని రూపొందించిన క్యాలెండర్ ను సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ…

నిరుపేద కుటుంబానికి అండగా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

నిరుపేద కుటుంబానికి అండగా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో నివాసం ఉండే ఉసిరిగళ్ళ చంద్రకళ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే…

కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి స్థల పరిశీలన చేసిన GHMC జోనల్ కమిషనర్ శంకరయ్య

పటాన్చెరు 113వ డివిజన్ లో నూతన వార్డు కార్యాలయ నిర్మాణం కొరకు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి స్థల పరిశీలన చేసిన GHMC జోనల్ కమిషనర్ శంకరయ్య …. పటాన్చెరు 113వ డివిజన్ పరిధిలో వార్డు కార్యాలయం లేనందున…

అధికారులరా పాపం అన్యం పుణ్యం తెలియని ఈ విద్యార్థులు ఏం పాపం చేశారు

అధికారులరా పాపం అన్యం పుణ్యం తెలియని ఈ విద్యార్థులు ఏం పాపం చేశారు ఎందుకు ఇలా అంత పెద్ద శిక్ష ఇప్పటికైనా స్కూల్ ఊర్లోని పెట్టండి సాక్షిత : జిన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని ఉన్నత పాఠశాలను జిన్నారం గ్రామంలో ముందు ఎక్కడైతే…

అసైన్మెంట్ భూములను అందించిన 53 మంది రైతులకు లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం పట్టాలను పంపిణీ

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలోని సర్వే నంబరు 1లో HMDA కు అసైన్మెంట్ భూములను అందించిన 53 మంది రైతులకు లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు…

విద్యార్థులకు సొంత నిధులతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సొంత నిధులతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు…

కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు లోని బండ్లగూడ దోషం చెరువు వద్ద వాకింగ్ ట్రాక్

కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు లోని బండ్లగూడ దోషం చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…. సాక్షిత : బండ్లగూడ దోషం చెరువు…

పేదింటి కుటుంబానికి పెద్ద కొడుకు లా అండగా నిలిచిన : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పేదింటి కుటుంబానికి పెద్ద కొడుకు లా అండగా నిలిచిన : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో రాగులా మల్లయ్య-నర్సమ్మ కుటుంబంలో వారి కొడుకు కొండయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది . వారి కొడుకు కొండయ్యకు ముగ్గురు…

పటాన్ చెరువులో మైత్రి గ్రౌండ్ లో MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్-2023 ఘనంగా ఘనంగా ముగింపు వేడుకలు.

పటాన్ చెరువులో మైత్రి గ్రౌండ్ లో MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్-2023 ఘనంగా ఘనంగా ముగింపు వేడుకలు. సాక్షిత : విన్నర్స్ గా నిలిచిన ఎం.ఆర్.ఎఫ్ పరిశ్రమ.పటాన్ చెరువు నియోజకవర్గం లోని MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైత్రి…

You cannot copy content of this page