నిరుపేద కుటుంబానికి అండగా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

నిరుపేద కుటుంబానికి అండగా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో నివాసం ఉండే ఉసిరిగళ్ళ చంద్రకళ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు గూడెం మసూదన్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ పదివేల రూపాయల ఆర్థిక సహాయం చంద్రకళ భర్త యాదగిరికి అందజేశారు.

ఇట్టి కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుక్మారెడ్డి వార్డు సభ్యులు నరహరి దర్గా శ్రీనివాస్ బాలకిషన్ సంజీవరెడ్డి దర్గా బిక్షపతి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page