పేదింటి కుటుంబానికి పెద్ద కొడుకు లా అండగా నిలిచిన : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

పేదింటి కుటుంబానికి పెద్ద కొడుకు లా అండగా నిలిచిన : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో రాగులా మల్లయ్య-నర్సమ్మ కుటుంబంలో వారి కొడుకు కొండయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది . వారి కొడుకు కొండయ్యకు ముగ్గురు పిల్లలు చిన్న గుడిసెలో బతుకు దేరువు సాగిస్తున్నారు . ఈ సంఘటన గురించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి తెలియజేయగా వెంటనే ఆ పూరి గుడిసెలో బతుకు సాగిస్తున్నా ఆ కుటుంబానికి కొడుకు లా ఆదుకోవాలని తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి ద్వారా వెంటనే 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు . ఆ యొక్క సహాయాన్ని అందుకున్న ఆ కుటుంబం మొత్తం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు .


ఈ కార్యక్రమంలో నల్లవల్లి సర్పంచ్ దోమడుగు శంకర్ , మండల సోషల్ మీడియా అధ్యక్షుడు వార్డ్ సభ్యుడు ఫయాజ్ షరీఫ్ , టీఆరెస్వీ మండల అధ్యక్షుడు కనోజి రాము , మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్ , రవి రాధిక , నాయకులు అశోక్ గౌడ్ , బాలయ్య , జైపాల్ , చాకలి దాసు , గాండ్ల శ్రీనివాస్ , రాగులా నవ తేజ్ , చెన్నపురం శివ మరియు గ్రామ కమిటీ బీఆరేస్ పార్టీ అధ్యక్షుడు పెద్దంగాల మహేష్ పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page