పల్నాడు జిల్లా సమీక్ష సమావేశం

పల్నాడు జిల్లా సమీక్ష సమావేశం లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి * *సాక్షిత : * పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేట పట్టణంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన పల్నాడు జిల్లా సమీక్ష సమావేశంలో నరసరావుపేట శాసనసభ్యులు…

సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు

ఈ నెల 20 వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డ పర్యటనను పురస్కరించుకొని జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జోగి రమేష్ . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 20వ తేదీ…

మహిపాల్ రెడ్డిఎన్నికల ప్రచార సమీక్ష సమావేశం

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక ఇంఛార్జి, పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార సరళి పైన…

మున్సిపాలిటీ బూత్ స్థాయి నాయకులు సమావేశం

మునుగోడు:- చండూరు మండలం మరియు మున్సిపాలిటీ బూత్ స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ తో కలిసి పాల్గొన్న పటాన్ చెరువు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా…

మహిళా సంఘాలు నాయకురాళ్లతో మీటింగ్

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం కోయిలగూడెం గ్రామం నాలుగో వార్డ్ లో ఎమ్మెల్సి శంబీపూర్ రాజు సూచనలతో వార్డ్ ఇంచార్జ్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు మరియు మహిళా సంఘాలు నాయకురాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి కారు గుర్తుకు ఓటేసి…

ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలి.

ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలి.. ఇంఛార్జిలతో సమావేశమైన ఎమ్మెల్యే… సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామంలో 5, 6వ వార్డుల్లో 100 ఓట్లకు ఒకరిగా నియమించిన ఇంఛార్జిలతో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమావేశం అయ్యారు. ఈ…

ఆక్వా రైతుల సమస్యలు సాధికార కమిటీ సమావేశం.

ఆక్వా రైతుల సమస్యలు పై సాధికార కమిటీ సమావేశం… సాక్షిత : విజయవాడలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు *కమిటీ సభ్యులు ఇంధన శాఖ, మైన్స్ & జియాలజీ శాఖామంత్రి…

చౌటుప్పల్ మండలంలో గౌడ సంఘ ఆత్మీయ సమావేశం

సాక్షిత : చౌటుప్పల్ మండలంలో గౌడ సంఘ ఆత్మీయ సమావేశం, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, చౌటుప్పల్ మండల ఇంచార్జ్ కూన శ్రీశైలం గౌడ్ ఎనిమిదేళ్ల తెరాస పాలనలో గౌడ కులానికి కేసీఆర్ చేసిందేమి లేదని, ఎన్నికలచ్చిన ప్రతిసారి కేసీఆర్ మభ్యపెట్టి మోసం…

తంగడపల్లి ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమావేశం

తంగడపల్లి ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమావేశం… సాక్షిత : మునుగోడు నియోజకవర్గం, తంగడపల్లి గ్రామంలోని ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి…

వైస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి

తిరుపతిలోని వైయస్ఆర్ మార్గ్ డిపిఆర్ కళ్యాణమండపంలో వైస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి పరిచయ సభ సాక్షిత : ఈ పరిచయ సభకు ముఖ్య అతిధిగా శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి విచ్చేసి వైకాపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్…

You cannot copy content of this page