తంగడపల్లి ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమావేశం

Spread the love

తంగడపల్లి ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమావేశం…


సాక్షిత : మునుగోడు నియోజకవర్గం, తంగడపల్లి గ్రామంలోని ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. 100 ఓట్లకు ఒకరి చొప్పున ఇంఛార్జిగా నియమించిన వారు ఇంటింటికీ తిరిగి ప్రజలను కలవాలన్నారు.

Related Posts

You cannot copy content of this page