చౌటుప్పల్ మండలంలో గౌడ సంఘ ఆత్మీయ సమావేశం

Spread the love

సాక్షిత : చౌటుప్పల్ మండలంలో గౌడ సంఘ ఆత్మీయ సమావేశం, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, చౌటుప్పల్ మండల ఇంచార్జ్ కూన శ్రీశైలం గౌడ్

ఎనిమిదేళ్ల తెరాస పాలనలో గౌడ కులానికి కేసీఆర్ చేసిందేమి లేదని, ఎన్నికలచ్చిన ప్రతిసారి కేసీఆర్ మభ్యపెట్టి మోసం చేస్తున్నాడని, ఈసారి మోసపోకుండా బీజేపీ కి మద్దతు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కోరారు.

బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతును తెలిపిన గౌడ సంఘ నేతలు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, ఎండల లక్ష్మీనారాయణ, సహా ఇంచార్జ్ కె. రాములు, గౌడ సంఘం ప్రతినిధులు, బీజేపీ స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page