మహిపాల్ రెడ్డిఎన్నికల ప్రచార సమీక్ష సమావేశం

Spread the love

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక ఇంఛార్జి, పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

ఎన్నికల ప్రచార సరళి పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త గడప గడపకు వెళ్లి సీఎం కేసిఆర్ అందిస్తోన్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను సవివరంగా వివరించి, తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page