సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు

Spread the love




ఈ నెల 20 వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డ పర్యటనను పురస్కరించుకొని జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జోగి రమేష్ .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 20వ తేదీ అవనిగడ్డ పర్యటన మరియు తదనంతరం పాల్గొనే భారీ బహిరంగ సభ సభాస్థలిని, జరుగుతున్న ఏర్పాట్లను మరియు రూట్ మ్యాప్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి అనంతరం కార్యాచరణ ప్రణాళిక గురించి వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు అందజేసిన రాష్ట్ర మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

ఈ సమావేశంలో సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ,ఎమ్మెల్సీ శ్రీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఎస్పీ పీ జాషువా తో సహా వివిధ శాఖ జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page