ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలి.

Spread the love

ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలి.. ఇంఛార్జిలతో సమావేశమైన ఎమ్మెల్యే…

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామంలో 5, 6వ వార్డుల్లో 100 ఓట్లకు ఒకరిగా నియమించిన ఇంఛార్జిలతో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఇంఛార్జిలకు పలు సూచనలు అందించారు. ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page