ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థతో ఏపీ ఆఫ్కాఫ్ తో జరిగిన అవగాహనా ఒప్పంద కార్యక్రమం

సాక్షిత విజయవాడ: విజయవాడ లోని నోవోటల్ హోటల్ లో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థతో ఏపీ ఆఫ్కాఫ్ తో జరిగిన అవగాహనా ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మ‌త్స్య శాఖా మంత్రి డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు . ఈసందర్భంగా మంత్రి వ్యాపారస్తులకు…

కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయాన్ పల్లి డివిజన్ లో అసర పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్

కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయాన్ పల్లి డివిజన్ లో అసర పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ *సాక్షిత* : కూకట్పల్లి నియోజకవర్గం లో 10370 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం…

దుండిగల్ మున్సిపల్ పరిధిలోని వినాయకుల పూజల్లో పాల్గొన్న శంభీపూర్ కృష్ణ

దుండిగల్ మున్సిపల్ పరిధిలోని వినాయకుల పూజల్లో పాల్గొన్న శంభీపూర్ కృష్ణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లోని వినాయకులకు శంభీపూర్ కృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, యువకులు, స్థానికులు, భక్తులు…

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ తెనాలిలో అన్న క్యాంటీన్ కు అడ్డుపడడం దారుణం అడ్డంకులు సృష్టించినా టిడిపి నిర్వహించి తీరుతుంది రాష్ట్రంలో పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్…

గడ్డమణుగులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.14.05 కోట్లు

డ్డమణుగులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.14.05 కోట్లు అభివృద్ధికి రూ.2.37 కోట్లు, సంక్షేమానికి రూ.11.68 కోట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి సాక్షిత : జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం కోసం గడచిన మూడేళ్ళలో రూ.14,05,54,598లు మంజూరు…

వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన

సాక్షిత : మైలవరం పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో మైలవరంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా నిర్మించనున్న దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా…

కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన

జి.కొండూరు మండలంలోని కందులపాడు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు…

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ జైలుకు వెళ్ళిన నేతలను నిజమైన వీరులు, హీరోలన్న నారా లోకేష్ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటన చంద్రబాబు లేఖకు స్పందించి వేధింపులు నిలిపివేయాలి రాష్ట్రంలో…

You cannot copy content of this page